
కార్డిఫ్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో 30 పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్, టీ20 క్రికెట్లో 15 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 12.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.