
మహిళల ఆసియా కప్ లీగ్ దశలో అద్భుత విజయాలతో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్కు చేరుకుంది.
సెప్టెంబర్ 10న జరగనున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది.
లీగ్ దశలో బ్యాటింగ్ కొంత కలవరపెట్టినప్పటికీ, నాకౌట్ దశలో కీలక పోరుకు భారత జట్టు సిద్ధమైంది.