
బజాజ్ సంస్థ ఆగస్టు 24న కొత్త పల్సర్ 125 బైక్ను రూ. 92,900 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ కొత్త మోడల్లో మోనోషాక్ సస్పెన్షన్, TFT కనెక్టివిటీ, రైడ్ మోడ్స్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
హైదరాబాద్లో ఈ బైక్ ఆన్రోడ్ ధర సుమారు రూ. 1,04,872గా ఉండగా, ఇది టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్లకు గట్టి పోటీనిస్తోంది.