
టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ యాంటీ స్పామ్ కాల్స్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా చేసే ఏ2పీ కాల్స్ సమాచారాన్ని ముందుగా టెలికాం ఆపరేటర్లకు ఇవ్వాలని ఆదేశించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే నిమిషానికి ఐదు పైసల చొప్పున టెర్మినేషన్ చార్జీ వసూలు చేస్తారు.