
బలూచిస్థాన్లో పాకిస్థాన్ సైనిక కాన్వాయ్పై బీఎల్ఏ జరిపిన మెరుపుదాడిలో 25 మంది సైనికులు మరణించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
జియారత్ క్రాస్, సురాబ్లోని హజీకా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో సైనిక వాహనాలను బీఎల్ఏ ధ్వంసం చేసింది.
ప్రతీకారంగా పాక్ సైన్యం జరిపిన దాడుల్లో 50 మంది మిలిటెంట్లు మరణించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది.