
2025లో ప్రధాని మోదీ 23 దేశాల్లో పర్యటించగా, అందుకు రూ. 180 కోట్లకు పైగా ఖర్చయినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.
2021 నుండి 2024 వరకు ప్రధాని విదేశీ పర్యటనల కోసం మొత్తం రూ. 295 కోట్లు ఖర్చయ్యాయని మంత్రి పవిత్ర మార్గరీటా తెలిపారు.
2021 ఏప్రిల్ నుండి 2025 డిసెంబరు మధ్య కాలంలో దేశానికి 381.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది.