వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే లావాదేవీలపై ఎలాంటి యూపీఐ ఛార్జీలు ఉండవు.
రూ. 2,000 లోపు వ్యాపార లావాదేవీలకు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.
రూ. 2,000 దాటిన లావాదేవీలపై 0.4% రుసుము వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.