
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రాన్ని 120 దేశాల్లో, 50కి పైగా భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా 1600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులను రాజమౌళి రంగంలోకి దించుతున్నారు.
రూ.1,400 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.