శత్రు దేశాల నుంచి డ్రోన్లు వస్తున్నాయనే సమాచారంతో యుద్ధవిమానాలు హడావుడిగా గాల్లోకి ఎగిరాయి.
తీరా దగ్గరకు వెళ్లిన తర్వాత అసలు విషయం ఏమిటో సిబ్బందికి అర్థమైంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా చర్చనీయాంశమయ్యాయి.