
చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ 750 టోర్నీలో భారత జోడీ సాత్విక్-చిరాగ్ ఫైనల్కు దూసుకెళ్లింది.
సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నుర్ మహ్మద్-టాన్ వీ కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 స్కోరుతో విజయం సాధించారు.
ఆదివారం జరిగే ఫైనల్లో చైనాకు చెందిన హె జి టింగ్-రెన్ జియాంగ్ యు ద్వయంతో భారత జోడీ తలపడనుంది.