
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒక్కరోజులోనే 24 క్యారెట్లపై రూ.1,200 పెరిగి 10 గ్రాములు రూ.1,55,510కి చేరాయి.
వెండి ధర కూడా భారీగా పెరిగి కిలో రూ.2.55 లక్షలకు చేరుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 100 డాలర్లు దాటడం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల పసిడికి డిమాండ్ పెరిగింది.