
జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎంపికపై చర్చ మొదలైంది.
జింబాబ్వే సిరీస్లో కోచ్గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ పనితీరుపై ప్రశంసలు వస్తుండటంతో గంభీర్ స్థానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బీసీసీఐ త్వరలోనే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.