
పశ్చిమాసియాలో ఘర్షణలు తాత్కాలికంగా చల్లబడటంతో చమురు ధరలు దిగొచ్చి, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాట పట్టాయి.
సెన్సెక్స్ 776.01 పాయింట్లు లాభపడి 76,835.78 వద్ద, నిఫ్టీ 228.50 పాయింట్లు ఎగబాకి 23,995.95 వద్ద ముగిశాయి.
ఐటీ, బ్యాంక్స్, కన్జూమర్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో పాటు ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయన్న అంచనాలు సూచీలను బలపరిచాయి.