
శారీరక శ్రమ సమయంలో ఛాతీ నొప్పితో పాటు గొంతు, దవడలో అసౌకర్యం కలిగితే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు.
35 ఏళ్లు దాటిన పురుషులు, 45 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి సంవత్సరం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
నడుము, భుజాలు, కడుపు, తల, చేతులు, కాళ్లలో నొప్పి కూడా గుండె సమస్యలకు సంకేతం కావచ్చని డాక్టర్ మంజునాథ్ తెలిపారు.