వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం ఆగస్టు 7న విడుదలై, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేసుకుంది.
ఈ చిత్రం మొదటి రోజు రూ.10.2 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెండో రోజు రూ.23.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా విశేష ఆదరణ పొందుతూ ఇప్పటికే 4 లక్షల డాలర్ల మార్కును దాటి లాభాల బాటలో పయనిస్తోంది.