
తమిళనాడులోని ఒక గ్రామంలో మద్యం సేవించడంపై గ్రామ పెద్దలు కఠినమైన నిబంధనలు విధించారు.
పెళ్లికాని యువకులు మద్యం సేవిస్తే రూ.5,000 జరిమానా, మద్యం తాగిన వారిని ఎవరైనా పట్టిస్తే రూ.2,000 బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
సామాజిక క్రమశిక్షణను కాపాడటానికి మరియు యువతను చెడు అలవాట్ల నుండి దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.