
చర్మంపై ఎరుపుదనం, దురద, దద్దుర్లు వంటి అలెర్జీ సమస్యలకు కలబంద గుజ్జును రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఓట్స్ పొడిలో పెరుగు, తేనె కలిపి ప్యాక్లా వేయడం లేదా తులసి ఆకుల రసాన్ని పూయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మెంతులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో స్నానం చేయడం, బేకింగ్ సోడా పేస్ట్ను ప్రభావిత ప్రాంతాల్లో రాయడం వల్ల అలెర్జీలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.