రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై దాడులను మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
మాస్కోలో అమెరికా ప్రతినిధుల బృందం పర్యటించిన నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ నిర్ణయం వెలువడటం గమనార్హం.
యుద్ధం కారణంగా నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ విరామం ఒక కీలక దౌత్యపరమైన చర్యగా భావిస్తున్నారు.