
ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం శ్రీలంక బోర్డు గాలే తరహా బ్యాలెన్స్డ్ పిచ్ను సిద్ధం చేసే యోచనలో ఉంది.
తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉండటంతో, సిరీస్ డ్రా కోసం లంక ప్రయత్నిస్తోంది.
చండిమల్, మెండిస్ వంటి సీనియర్లు లేని లంక జట్టు, మితిమీరిన స్పిన్ పిచ్ తయారు చేస్తే అది తమకే రివర్స్ అవుతుందని భావిస్తోంది.