మాలిలో కిడ్నాప్నకు గురైన గుజరాత్కు చెందిన భారత సంతతి వ్యాపారి ధీరూ రమాణీ రూ.44 కోట్లు చెల్లించిన తర్వాత గత వారం విడుదలయ్యారు.
ఏప్రిల్లో అపహరణకు గురైన రమాణీని విడిచిపెట్టడానికి కిడ్నాపర్లు మొదట రూ.100 కోట్లు డిమాండ్ చేశారు.
అమెరికాలో ఉన్న రమాణీ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వ ప్రమేయం లేకుండా కిడ్నాపర్లతో చర్చలు జరిపి 4 మిలియన్ యూరోలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.