తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సర్వే అనంతరం 73 లక్షల ఓట్లు తొలగించనున్నారు.
తొలగించనున్న ఓట్లలో శాశ్వతంగా వలస వెళ్లిన వారిదే అగ్రభాగం కానుంది.
ఈ సవరణతో ఓటరు జాబితా మరింత పారదర్శకంగా మారనుంది.