
నీబ్ కరోలీ బాబా జీవితాధారంగా తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం 'హనుమాన్ అంశ్' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో సమర్ధిస్తుండగా, 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' సంస్థ థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలు చేపట్టింది.
విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ డివైన్ మూవీ సెప్టెంబర్ 18న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.