
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
గత జగన్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి వారి రాజకీయ అధికారాన్ని లాగేసుకుందని ఆయన విమర్శించారు.
ఈ చొరవ తీసుకున్న సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.