రెడ్మి సంస్థ తన కొత్త స్మార్ట్ఫోన్ 'నోట్ 17'ను రూ.14,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ ఫోన్ 8,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుండటం గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ పేర్కొంది.