వాట్సాప్ తన ప్లాట్ఫామ్లో కరెంట్, వాటర్ మరియు క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపు సేవలను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది.
ఈ సేవ కోసం దేశవ్యాప్తంగా 22,000కు పైగా బిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ శుక్రవారం వెల్లడించింది.
యూజర్లు తమ వాట్సాప్ యాప్లోనే బిల్లులను చూసి, యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపులు పూర్తి చేయవచ్చు.