ఆసియా క్రీడల సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది.
శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు 50 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
ఈ విజయంతో శ్రీలంక జట్టు పసిడి పతక పోరుకు అర్హత సాధించింది.