
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'డొరోతీ' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనుంది.
ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ నిర్మాతలు నిర్మిస్తున్నారు.
సనంత్, రిషికాంత్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.