
విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దని, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగానే వీటిని నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
విశాఖను దేశంలోనే నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి లోకేశ్ విశాఖ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.