
థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీసిన దీప్తి శర్మ, 171 వికెట్లతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది.
తన 150వ టీ20 మ్యాచ్లో దీప్తి 7 బంతులు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టి అద్భుత గణాంకాలను నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో భారత్ 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించగా, షఫాలీ వర్మ 36 బంతుల్లో 64 పరుగులు చేసి కీలక పాత్ర పోషించింది.