
సెప్టెంబరు నెలలో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ద్వైపాక్షిక టీ20 సిరీస్ షెడ్యూల్ను మార్చాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
షెడ్యూల్ మార్పునకు గల ఖచ్చితమైన కారణాలు వెల్లడి కానప్పటికీ, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.