
నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా ఆగస్టు 15 నుంచి 30 వరకు హాకీ ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి.
హర్మన్ప్రీత్ సింగ్, సలీమా టెటె నాయకత్వంలో భారత పురుషుల, మహిళల జట్లు మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి.
ఒత్తిడికి లోనుకాకుండా కఠోర శ్రమను నమ్ముకుని ఆడాలని మాజీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ ఆటగాళ్లకు సూచించారు.