
భారతీయ వ్యాపారసంస్థల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే 119 శాతం పెరిగినట్లు సర్వీస్నౌ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం దేశ సగటు ఐటీ బడ్జెట్లో ఏఐ వాటా 16.6% ఉండగా, 2027 నాటికి ఇది 21.3 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశం 60 శాతం మందికి ప్రధాన అవరోధంగా కనిపిస్తోందని సర్వీస్నౌ పేర్కొంది.