
తెలంగాణ అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద జరిగిన ఘర్షణ వాతావరణానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్, పీఆర్వో మహేశ్లను సైఫాబాద్ పోలీసులు విచారిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ న్యాయవాదుల సమక్షంలో సిట్ అధికారుల పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగుతోంది.
ఉద్దేశపూర్వక కుట్రలు, ఉద్వేగపూర్వక వ్యాఖ్యలు, ఆందోళనల గురించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.