తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్లో పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, రిలయన్స్ భారత్ బయోటెక్ విరాళంగా ఇచ్చిన ఈవీ బస్సులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్కు రూ.3,168 కోట్ల కార్పస్ ఫండ్తో అన్నదానాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు మెనూలో పెరుగును చేర్చాలని నిర్ణయించారు.
శ్రీవారి సేవల కోసం నమోదు చేసుకున్న 12 లక్షల మందిలో అర్హులైన 800 మంది సేవలను వైద్య, విద్యారంగాల్లో వినియోగించుకోనున్నారు.