
ఐఐటీ ఢిల్లీ సోనిపత్ క్యాంపస్లో కృత్రిమ మేధస్సు ఆధారిత 'పరం ప్రజ్ఞ' సూపర్కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ కేంద్రం ఆధునిక సాంకేతిక పరిశోధనలకు, ఏఐ ఆధారిత ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని, విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం కాకుండా దేశ ప్రగతికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలని పిలుపునిచ్చారు.