మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారు వంతెనపై నుంచి కింద పడిపోయింది.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాదకర సంఘటన ముంబయి నగరంలో చోటు చేసుకుంది.