
ఇంగ్లండ్ పర్యటనలో కుల్దీప్ యాదవ్కు ఒక్క మ్యాచ్లోనూ అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్కు కుల్దీప్ ఎంపికయ్యాడని, అతను తుది జట్టులో ఉండాలని దాస్గుప్తా సూచించారు.
ప్రస్తుత టీమ్ మేనేజ్మెంట్ పరిస్థితులకు అనుగుణంగా జట్టును ఎంపిక చేయడంలో విఫలమవుతోందని ఆయన పరోక్షంగా విమర్శించారు.