
షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్ ప్రారంభ మ్యాచ్లో అమృతసార్ సూర్మస్ కెప్టెన్ అభిషేక్ శర్మ 26 బంతుల్లో 77 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్లో 7 సిక్సర్లు, 6 ఫోర్లు బాదగా, ఆయుష్ గోయల్ వేసిన ఐదో ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టడం విశేషం.
అమృతసార్ జట్టు నిర్ణీత ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగా, అభిషేక్ 296 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు.