
అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు దిల్లీలో జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలను కలిశారు.
ఈ సందర్భంగా జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతిని కలిసి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.