
మహిళల హాకీ ప్రపంచకప్ పూల్-డి మ్యాచ్లో భారత జట్టు 0-2 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపాలైంది.
నెదర్లాండ్స్ తరపున యిబీ జాన్సెన్ 2వ నిమిషంలో మరియు మాల్టా 38వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్స్ సాధించారు.
సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే, ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న తదుపరి మ్యాచ్లో భారత్ విజయం సాధించడం తప్పనిసరి.