
జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో మారుతి సుజుకీ నికర లాభం 9.11 శాతం తగ్గి రూ.3,446.9 కోట్లుగా నమోదైంది.
కంపెనీ ఆదాయం 35.9 శాతం పెరిగి రూ.52,469.80 కోట్లకు చేరినప్పటికీ, ఖర్చులు రూ.50,000 కోట్లకు పెరగడం లాభాలపై ప్రభావం చూపింది.
ఈ త్రైమాసికంలో కంపెనీ రికార్డు స్థాయిలో 6,82,724 వాహనాలను విక్రయించగా, మార్కెట్ వాటా 41.2 శాతానికి పెరిగింది.