చిప్స్, బిస్కెట్ల వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాల నాణ్యతపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.
వినియోగదారులు కొనుగోలు చేసే ముందు ప్యాకెట్లపై ఉన్న వివరాలను తప్పనిసరిగా గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాల వాడకాన్ని తగ్గించేందుకు ఈ కొత్త రూల్స్ దోహదపడతాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.