
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేరున 308 ఎకరాల భూములున్నాయని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
కొట్రా గ్రామంలో 300 ఎకరాలు ఉన్నాయని, కొండారెడ్డిపల్లిలో 77 ఎకరాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆస్తులు మరియు భూభారతి వ్యవహారాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.