శ్రీలంకలో క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి మరణించారు.
టీమిండియాతో జరగనున్న తొలి టెస్టుకు ముందు ఈ ఘటన జరగడం శ్రీలంక క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
మంచినీళ్ల కోసం జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారి కోచ్ ప్రాణాలను బలిగొందని ప్రాథమిక విచారణలో తేలింది.