
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణకు, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర కేబినెట్ బుధవారం అధికారికంగా ఆమోదం తెలిపింది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాలను వెల్లడిస్తూ, రైల్వే ప్రాజెక్టుల ద్వారా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుల అమలుతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.