
విరాట్ కోహ్లీ మైదానంలో చూపించే ఆవేశం వెనుక దురుద్దేశాలు ఉండవని, అలాంటి ఎనర్జిటిక్ ప్లేయర్లు ఉన్నప్పుడే క్రికెట్ ఆసక్తికరంగా ఉంటుందని మాజీ అంపైర్ అనిల్ చౌదరి పేర్కొన్నారు.
రాబోయే ఒకటి లేదా రెండేళ్లలో బ్యాటర్లు క్రీజ్ దాటడంపై ఐసీసీ పరుగుల జరిమానా వంటి కీలక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ, గతంలో సచిన్ టెండూల్కర్కు తప్పుడు నిర్ణయాలు ఇచ్చిన అంపైర్ స్టీవ్ బక్నర్తో సెహ్వాగ్ చేసిన సరదా వ్యాఖ్యలను గుర్తు చేశారు.