
దౌత్య సంబంధాల స్మారకంగా సెప్టెంబర్ 22న జపాన్లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ - జపాన్ జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది.
ఈ చారిత్రాత్మక మ్యాచ్కి సంబంధించిన ఎంట్రీ టికెట్లన్నీ క్షణాల్లో అమ్ముడైపోయినట్లు జపాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పవర్ప్లే నుంచే భారీ స్కోరు సాధించి టీ20 రికార్డులను బద్దలు కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.