
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి టైటిల్ పోరుకు టీమిండియా సిద్ధమైంది.
అయితే దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించినప్పటికీ ఆసియా కప్ ట్రోఫీని గానీ, ప్రైజ్ మనీని గానీ తీసుకోకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు ఖరాఖండీగా తిరస్కరించింది.