
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ నివాసమైన యాంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
గణనాథుడిని కొలువుదీర్చి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, విశిష్ట అతిథుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఈ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.