
అక్టోబరులో జరగనున్న పరపతి విధాన కమిటీ సమావేశంలో వృద్ధి, ద్రవ్యోల్బణ ధోరణులను మదిస్తామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
సందర్భాన్ని బట్టి ఆర్బీఐ తదుపరి ఆర్థిక విధానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి తాజా అంచనాలను ఈ సమావేశం ద్వారా సమీక్షించనున్నారు.